Exclusive

Publication

Byline

నరసాపూర్‌-సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు.. అనకాపల్లికి కూడా.. ఈ రూట్లలో పలు రైళ్లు రద్దు !

భారతదేశం, నవంబర్ 11 -- రద్దీ సమయంలో దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. తాజాగా రద్దీని తగ్గించడానికి స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్టుగా ప్రకటించింది. ప్రయాణికుల అదనపు రద్దీని తీర్చడానికి... Read More


నరసాపూర్‌ టూ సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు.. అనకాపల్లి నుంచి కూడా.. ఈ రూట్లలో పలు రైళ్లు రద్దు !

భారతదేశం, నవంబర్ 11 -- రద్దీ సమయంలో దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. తాజాగా రద్దీని తగ్గించడానికి స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్టుగా ప్రకటించింది. ప్రయాణికుల అదనపు రద్దీని తీర్చడానికి... Read More


టీటీడీ ఆధ్వర్యంలో నవంబరు 14న తిరుపతిలో కార్తీక దీపోత్సవం!

భారతదేశం, నవంబర్ 11 -- పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో నవంబరు 14వ తేదీన తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం మైదానంలో కార్తీక దీపోత్సవం జరగనుంది. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి ... Read More


మాయమైపోయాడు మనసున్న మనిషి.. అందెశ్రీ అంత్యక్రియలు పూర్తి!

భారతదేశం, నవంబర్ 11 -- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో పూర్తయ్యాయి. ఘట్‌కేసర్‌లోని ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ... Read More


ఇంటికో పారిశ్రామిక వేత్త.. ప్రతీ 50 కిలో మీటర్లకు ఒక పోర్టు నిర్మిస్తాం : సీఎం చంద్రబాబు

భారతదేశం, నవంబర్ 11 -- ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లా కనిగిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా పెదఈర్లపాడులో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించారు. వర్చువల్‌గా రాష్ట్రం వ్యాప్తంగా 50 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రా... Read More


బ్రహ్మంగారు చెప్పినట్టు కనిగిరి త్వరలో కనకపట్నం అవుతుంది : ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించిన చంద్రబాబు

భారతదేశం, నవంబర్ 11 -- ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లా కనిగిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా పెదఈర్లపాడులో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించారు. వర్చువల్‌గా రాష్ట్రం వ్యాప్తంగా 50 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రా... Read More


జూబ్లీహిల్స్‌లో నాన్ లోకల్ నేతలు.. కోడ్ ఉల్లంఘించినందుకు కేసులు నమోదు!

భారతదేశం, నవంబర్ 11 -- జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక పోలింగ్ నడుస్తోంది. ఉదయం 6 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ బూత్‌ల వద్దకు చేరుకున్నారు. ఉదయం 9 గంటల వరకు 9 శాతం పోలింగ్ నమోదు కాగా.. 11 గంటలకు సంబంధించిన ఓటింగ్ ... Read More


142 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 227 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు.. విధుల్లోకి మరికొందరు!

భారతదేశం, నవంబర్ 10 -- ప్రజారోగ్య సంరక్షణను బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 142 సెకండరీ స్థాయి ఆసుపత్రులలో 227 మంది స్పెషలిస్ట్ వైద్యులను నియమించింది. ప్రభుత్వ ఆసుపత్రులలో నిపు... Read More


గ్రూప్‌ 3 సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ వెళ్తున్నారా? ఈ పత్రాలు తీసుకెళ్లడం మరిచిపోవద్దు!

భారతదేశం, నవంబర్ 10 -- హైదరాబాద్‌ నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో గ్రూప్ 3 సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ప్రారంభమైంది. గ్రూప్ 3 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలను టీజీపీఎస్సీ ... Read More


ఇక వీటి ఆస్తిహక్కు మీ చేతికి.. అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు!

భారతదేశం, నవంబర్ 10 -- స్వామిత్వ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ప్రత్యేక గ్రామ సభలు జరుగుతున్నాయి. గ్రామ కంఠాల్లో ఆస్తులకు యాజమాన్య హక్కులను కల్పించనున్నారు. ఈ మేరకు ప్రజల నుంచి అభ్యంతరాలను ... Read More