Exclusive

Publication

Byline

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ 7 సీటర్‌.. ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది!

భారతదేశం, ఏప్రిల్ 24 -- టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఒక ప్రసిద్ధ ఎస్‌యూవీ. ఇది మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. మార్చిలో 5,286 యూనిట్ల హైరైడర్ ఎస్‌యూవీ విజయవంతంగా అమ్ముడయ్యాయి. ప్రస్తుతం ఇది 5 సీట్ల కాన్ఫ... Read More


ఉగ్రదాడి చేసినవారికి ఊహించని శిక్ష.. పహల్గామ్ దాడిపై తొలిసారి మాట్లాడిన మోదీ

భారతదేశం, ఏప్రిల్ 24 -- హల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు, దీనికి సూత్రధారి అయిన వారికి వారు ఊహించిన దానికంటే పెద్ద శిక్ష పడుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదులకు చెందిన మిగిలిన భూములను మట్టిలో క... Read More


సిప్‌లో వేలల్లో పెట్టుబడితో కోట్లు రిటర్న్.. ఈ క్యాలిక్యులేషన్ చూడండి

భారతదేశం, ఏప్రిల్ 24 -- పెట్టుబడి పెట్టడానికి కూడా ఓపిక చాలా అవసరం. క్రమబద్ధమైన పెట్టుబడి వ్యూహానికి ఓర్పు, క్రమశిక్షణ చాలా కావాలి. సిప్‌లు నెమ్మదిగా, స్థిరమైన ప్రయోజనాలను అందిస్తాయి. సిప్ ద్వారా కాలక... Read More


ఆపరేషన్ కర్రెగుట్ట.. ముగ్గురు మావోయిస్టులు మృతి.. టార్గెట్‌లో టాప్ క్యాడర్!

భారతదేశం, ఏప్రిల్ 24 -- ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులో అతిపెద్ద నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ జరుగుతోంది. సెర్చింగ్ ఆపరేషన్, ఎన్‌కౌంటర్ కొనసాగుతున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుండి వేలాది మంది సి... Read More


హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారు సింగిల్‌ ఛార్జ్‌తో సూపర్ రేంజ్.. అద్భుతమైన ఫీచర్లు!

భారతదేశం, ఏప్రిల్ 23 -- ్యుందాయ్ పూర్తి ఎలక్ట్రిక్ క్రెటా ఎస్‌యూవీ దేశీయ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. కొత్త హ్యుందాయ్ క్రెటా అనేది అనేక ఫీచర్లతో నిండిన ఎలక్ట్రిక్ కారు. ఇది సిటీ డ్రైవ్‌లకు, లాంగ్ ... Read More


జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. ఇలా దరఖాస్తు చేసుకోండి

భారతదేశం, ఏప్రిల్ 23 -- జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. జేఈఈ మెయిన్స్ 2025 పరీక్షలో ఉత్తీర్ణులై టాప్ 2.5 లక్షల మంది విద్యార్థులలో చోటు దక్కించుకున్న వారు ఇప్పుడ... Read More


ఐపీఓకు ఎలక్ట్రిక్ వాహనాలు తయారుచేసే కంపెనీ.. గ్రే మార్కెట్‌లో ఎంత?

భారతదేశం, ఏప్రిల్ 23 -- ఎలక్ట్రిక్ వాహన రంగంపై నమ్మకం ఉంటే ఏథర్ ఎనర్జీ ఐపీఓపై ఓ కన్నేసి ఉంచండి. ఒక్కో షేరు ధరను రూ.304 నుంచి రూ.321గా కంపెనీ నిర్ణయించింది. ఏప్రిల్ 28 నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ ఐపీఓలో ఇన... Read More


పాక్ గగనతలంలోకి ప్రవేశించని ప్రధాని మోదీ విమానం.. రాగానే ఎయిర్‌పోర్ట్‌లోనే ఎమర్జెన్సీ భేటీ

భారతదేశం, ఏప్రిల్ 23 -- జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ జిల్లాలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటన మధ్యలోనే ముగించుకుని భారత్ వచ్చారు. బుధవారం ఉదయం దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోనే... Read More


సీయూఈటీ పీజీ ఆన్సర్ కీ విడుదల.. ఇదిగో డైరెక్ట్ లింక్ ఇక్కడ ఓపెన్ చేయండి

భారతదేశం, ఏప్రిల్ 23 -- నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) సీయూఈటీ పీజీ 2025 ఆన్సర్ కీని 2025 ఏప్రిల్ 22న విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు exams.nta.ac.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వ... Read More


జమ్మూ బంద్‌కు పార్టీల పిలుపు.. పహల్గామ్ ఉగ్రదాడి గురించి చెప్పిన ప్రత్యక్ష సాక్షులు!

భారతదేశం, ఏప్రిల్ 23 -- జమ్ముకశ్మీర్‌లోని అందమైన మైదానాల్లో ఉన్న పహల్గామ్‌లో ఉగ్రవాదులు చేసిన హింసకాండ సంచలనం సృష్టించింది మినీ స్విట్జర్లాండ్ అని పిలువబడే ఈ పర్యాటక ప్రదేశంలో మంగళవారం పర్యాటకులపై ఉగ్... Read More